మహబూబ్ నగర్

మహిళ ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం

సర్జరీ సమయంలో కడుపులో దూదితోనే కుట్లు కడుపులో దూదితో ఏడాదిగా కడుపునొప్పితో మహిళ మృతి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు భువనగిరి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  వైద్యుల నిర్లక్ష్యం ఓ …

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని …

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు …

అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. …

పర్యాటకరంగాన్ని పట్టాలకు ఎక్కిస్తా

కరోనాతో రెండేళ్లుగా దెబ్బతిన్న పర్యాటకం యాదాద్రీశుడి సేవలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి ప్రారంభమైన జనాశీర్వాద యాత్ర యాదాద్రిభువనగిరి,ఆగస్ట్‌21(జనంసాక్షి): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం …

భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు …

వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సిఎం కెసిఆర్‌

డీసీసీబీ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన …

జోగులాంబను దర్శించుకున్న మేయర్‌

జోగులాంబ గద్వాల,అగస్టు12(జనం సాక్షి): అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. …

కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద

జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా …

కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. …