మహబూబ్ నగర్

మైనర్ బాలికుడిని క్లినర్ గా పెట్టుకుని చంపేశారు

-సమీర్ మృతికి కారణమైన నిర్మల పాఠశాలపై చర్యలు తీసుకోవాలి -ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పీడీఎస్యూ డిమాండ్ మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి11 (జనంసాక్షి)   స్కూల్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన …

రాష్ట్రం లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి: హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 9( జనం సాక్షి). రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బిజెపి పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు …

యావత్ తెలంగాణ సమాజానికి మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బజార్ హత్నూర్ మండల కన్వీనర్ రాజారామ్ బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మోదీ మాట్లాడారని బజార్ …

నరేంద్ర మోడీ దిష్టి బోమ్మ‌ శవయాత్రలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దిష్టి బోమ్మ‌ శవయాత్రలో పాల్గొన్న ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జోగిపేట్ టిఆర్ఎస్ అధ్యక్షుడు సారా శ్రీధర్ మాజీ మార్కెట్ …

మోదీ చేసిన వ్యాఖ్యలకు నల్ల జెండాలతోనిరసన

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అయిజ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో …

మోడీ వ్యాఖ్యలకు నిరసనగా శవ యాత్ర 

జోగిపేట ఫిబ్రవరి 9( జనం సాక్షి) రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ చేసిన ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జోగిపేటలో శవ …

అధ్యాపక పోస్టులకు దరఖాస్తులకు స్వీకరణ

గద్వాల్ టౌన్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఉండవెల్లి  మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల అలంపూర్-1లో తాత్కాలిక పద్ధతిని బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి …

యాదాద్రి పునర్నిర్మాణ పనులపై కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

` మరోమారు పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ` వచ్చే నెలలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో పలు సూచనలు యాదాద్రి భువనగరి,ఫిబ్రవరి 7(జనంసాక్షి):వచ్చేనెల మార్చిలో యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను పురస్కరించుకుని …

దళితబంధుకు ఎంపికైన ఆ గ్రామాలలో ‘పల్లె నిద్ర’

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,ఫిబ్రవరి 6(జనంసాక్షి): దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డితెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని …

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

నిధులు ఊసేలేని కేటాయింపులు ప్రధాని మోడీకి రామానుజులు కలలో ఉద్బోధించాలి అన్ని రాష్టాల్రను ప్రధాని మోడీ సమానాంగా చూడాలి మరోమారు మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ పాలమూరు జిల్లాలో …