మహబూబ్ నగర్

పంచాయితీల్లో పేరుకుపోతున్న విద్యుత్‌ బిల్లులు

విూటర్లు లేకపోవడంతో అధిక ఛార్జీలు వసూళ్లు ట్రాన్స్‌కో తీరుపై సర్పంచ్‌ల మండిపాటు మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి):  ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయి. దీంతో చెల్లింపులు …

కష్టించి పనిచేస్తేన ఫలితాలు.. జిల్లాకలెక్టర్

  వనపర్తి (జనం సాక్షి)     ప్రతిరోజు చేసేపనిలో ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళిన నాడు ఆశించిన ఫలితాలు సాధించవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ …

ఉపాధ్యా,రైతు కుటుంబాలకు రేవంత్‌ పరామర్శ

317 జివోపై కొట్లాడుతామని ప్రకటనస రైతు కుటంబానికి25వేల ఆర్థికసాయం అందచేత మహబూబాబాద్‌,జనవరి29 (జనంసాక్షి): బదిలీపై మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన మహబూబాబాద్‌ జిల్లా ఉపాధ్యాయుడు జేత్రామ్‌ …

అంగన్‌వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచాం

నేతచీరలు పంపిణీ చేసిన మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,డిసెంబర్‌21(జనం సాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీలకు గత ఏడేళ్లలో మూడుసార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న …

అన్నదాతల నడ్డి విరుస్తున్న మోడీ

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): రాష్ట్ర రైతు ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం రైతు …

మహింద్రా సహకారంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌

2014 కంటే ముందు ఒక్క ఆక్సిజన్‌ సిలిండర్‌ మాత్రమే ఆక్సిజన్‌తో కూడిన 560 పడకల జిల్లా దవాఖానగా అభివృద్ధి ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి …

యాదాద్రిని దర్శించుకున్న ఎర్రబెల్లి

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ …

టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో యువకుల చేరిక మహబూబాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌,బిజెపిల లక్ష్యం

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: మంత్రి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీనివాస్‌ …

జిల్లా అభివృద్దికి నిధులు సాధించేందుకు కృషి

మహబూబాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని రకాల నిధులు, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా …