మహబూబ్ నగర్

రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందర రాజన్ కలిసిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ

  మహబూబాబాద్ రూరల్ డిసెంబర్ 19 (జనం సాక్షి):   జిల్లా నలుమూలల నుండి లంబాడీల  ఐక్య వేదిక పది మంది తో కుడిన  రాష్ట్ర కమిటీ  “ఐక్య …

అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

* స్త్రీ,శిశు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ బ్యూరో డిసెంబర్19 (జనంసాక్షి): అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, …

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

డబుల్‌ ఇళ్లతో మారనున్న రాష్ట్రం అర్హులందరికీ గూడు కల్పించడమే కెసిఆర్‌ లక్ష్యం ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం …

ఉపాధి పథకం పనుల నిర్ధారణ

వందరోజుల పని లక్ష్యంగా కార్యాచరణ సూర్యాపేట,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉపాధి హావిూపథకంలో గ్రామాల్లో అవసరమైన పనులు చేసేలా కార్యాచరణ రూపొదించారు. అలాగే పంచాయితీ భవనాల నిర్మాణం చేపడతామని ఇప్పటికే మంత్రిఎర్రబెల్లి …

ఆ రెండు గ్రామాల్లో నిశ్శబ్దం

  వారి ఇంటి ఛాయలకు వెళ్లని ప్రజలు తమకు అవమానంగా భావించిన గ్రామస్థులు మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం …

హాజీపూర్‌ ఘటనపై తాత్సారం

సత్వరం పూర్తి చేయాలంటున్న ప్రజలు దిశ కేసుతో వేగం పెరగగలదన్న భావన యాదాద్రి భువనగిరి,డిసెబర్‌6(జ‌నంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల …

ప్రేమపేరుతో యువతిని వంచించిన యువకుడు

అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి …

ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు

డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు: ఎమ్మెల్యే మహబూబాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం యాసంగికి సాగునీరు అందిస్తున్నామని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. …

గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్‌

ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేస్తే ఎలా? బిజెపి కార్యదర్శి ఆచారి మహబూబ్‌నగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము …

మరోమారు యాదాద్రి సందర్శనకు సిఎం కెసిఆర్‌

పనుల పూర్తిపై చినజీయర్‌తో కలసి పరిశీలన త్వరలోనే పర్యటన ఖరారు యాదాద్రి,నవంబరు 26(జనం సాక్షి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం …