మహబూబ్ నగర్

ఎస్సీ వర్గీకరణకు ఆమోదించాలి

మహబూబ్‌నగర్‌,నవంబరు 26(జనం సాక్షి): కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక …

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

పనుల తీరుపై సిఎం కెసిఆర్‌ ఆరా స్వయంగా పర్యవేక్షించిన కిషన్‌ రావు యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి):  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగంతో …

పెళ్లయిన రెండు రోజులకే విషాదం

బొలెరో ప్రమాదంలో దంపతులకు గాయాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు …

గిరజన సంక్షేమం కోసం పక్కా ప్రణాళికలు: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రాష్ట్రంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందతున్నాయని మహబూబాబాద్‌ ఎమ్యెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులనుకేవలం ఓటు బ్యాంకుగానే …

ఎసిబి వలలో విఆర్‌వో

వికారాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : జిల్లాలోని నవాబుపేట తహసీల్దర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఆర్‌వో రాములు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే …

టోకెన్‌ కోసం కాలయాపన

మండిపడుతున్న తాత్కాలిక సిబ్బంది వనపర్తి,నవంబరు18 (జనం సాక్షి) :  ఆర్టీసీ సమ్మెతో వనపర్తి డిపోలో టోకెన్‌ పేరుతో తాత్కాలిక డ్రైవర్లకు కండక్టర్లకు తీరని కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. …

 మహబూబాబాద్‌ జిల్లా బంద్‌ ప్రశాంతం

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మహబూబాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : డ్రైవర్‌ నరేశ్‌  మృతికి నిరసనగా.. మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు …

వ్యాధుల సంక్రమణపై సర్వే

ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మహబూబ్‌నగర్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు సంబంధించి 30 ఏళ్లకు పైబడిన వారితో ఇంటింటికి వెళ్లి ఏఎన్‌ఎంలు, ఆశ …

గద్వాల ఆసుపత్రిలో మందుల కొరత

ప్రైవేట్‌ ఆసుపత్రిలా తయారైందంటున్న రోగులు జోగులాంబగద్వాల,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాసుపత్రిలో అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మందుల …

అర్హులైన వారందిరికి అక్రిడేషన్లు: యాదాద్రి భువనగిరి కలెక్టర్‌

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ అందిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జర్నలిస్టులు తమకు కార్డులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని …