మహబూబ్ నగర్

చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్‌, …

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో …

తుంగభద్ర పుష్కర స్నానాల కోసం పెరిగిన రద్దీ

గద్వాల,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమి, సోమవారంతో పాటు తుంగభద్ర పుష్కరాల కాలం కావడంతో నదీస్నానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినంతో పాటు కార్తిక పౌర్ణిమ కావడంతో …

డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) …

దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతం

– బాలుడిని చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు – కిడాప్‌ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి – ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు …

చెరువుల్లోకి త్వరలోనే గోదావరి జలాలు

మ‌ల్ల‌న్న‌ సాగర్‌ª`తో నెరవేరిన కల పంటు పండిచి నమ్మకాన్ని నిబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే30(జ‌నంసాక్షి): కాలేశ్వరం నుంచి గోదావరి జలాు కొండపోచమ్మకు చేరుకునే అద్భుత ఘట్టం …

పసిగుడ్డుకు మహమ్మారి

` 23 రోజు పసికందుకు కరోనా పాజిటివ్‌ మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజు …

సెలవులు విద్యార్థులకు మాత్రమే,ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి  …. డిఇవో గోవిందరాజులు

నాగర్కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం అందించిన ఆదేశాలను అనుసరించి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలలు, …

జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే …

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని …