మహబూబ్ నగర్

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపోల ముందు నిరసన ధ్వనులు ప్రైవేట్‌ వాహనాల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఐదోరోజు రోజు కొనసాగింది. …

భూములిచ్చిన వారికి హావిూలు విస్మరించారు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని అన్నారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు పలు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులను లాభదాయకమైన …

మిషన్‌ భగీరథతో సకాలంలో నీరు

కోటి రూపాయల విద్యుత్తు బిల్లు ఆదా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌4(జనంసాక్షి):   మిషన్‌ భగీరథ పథకం అమలుతో పాలమూరు పురపాలక సంఘానికి నెలకు కోటి మేర విద్యుత్తు బిల్లులు ఆదా అవుతాయి. …

రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆశ్రమం కూల్చివేత

యాదాద్రి, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న  హరే రామ  హరే కృష్ణ  ఆశ్రమాన్ని యాదాద్రిలో అధికారులు  కూల్చివేశారు.  రాత్రికిరాత్రే  ఆశ్రమాన్ని …

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగాలి: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   యూత్‌ పార్లమెంట్‌ పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడంతో పాటుగా విద్యప్రమాణాలు మెరుగుపడుతాయని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. …

నీటి పొదుపును అలవర్చు కోవాలి: ఎమ్మెల్యే

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించ వచ్చని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. చెరువులు, కుంటల కింద …

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌9 : మహబూబాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాకవి కాళోజి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్దన్‌ రెడ్డి …

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం 

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని టిఆర్‌ఎస్‌ నేత, మాజీ జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. వెనకబడ్డ …

అభివృద్ధి కెసిఆర్‌కు మాత్రమే సాధ్యం

కళ్లకు కట్టేలా యాదాద్రికి మహర్దశ : ఎమ్మెల్యే సునీత యాదాద్రి,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  యాదాద్రి అభివృద్ధికి సంబంధించి మరింత స్పష్టత వచ్చిందని, ఈ ప్రాంతం భవిష్యత్‌లో ప్రముఖ …

డెంగీ వ్యాధిపై భయాందోళన చెందవద్దు

– మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ – మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిని తనిఖీచేసిన మంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :   డెంగీ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందవద్దని రాష్ట్ర ఎక్సైజ్‌ …