మహబూబ్ నగర్
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు
మహబూబ్నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్ఏవో కార్యలయం తెలిపింది.
బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
బుక్కపేర్లో ప్రభలిన అతిసారం
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
- 13 జిల్లాల్లో పోటాపోటీ పంచాయతీ
- ‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
- ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
- సిట్ ఎదుట వెంటనే లొంగిపోండి
- గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం
- లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి
- పట్టణ సమస్యలు పరిష్కరించండి
- కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…
- భారత్ ఊహల్లో తేలొద్దు
- మరిన్ని వార్తలు




