మహబూబ్ నగర్
మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నికల వాయిదా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న పాఠశాల బస్సు
బిజినేపల్లి: మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
తాజావార్తలు
- ఘనంగా లయోలా హైస్కూల్లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్
- సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
- రాజ్యసభకు వెళ్తున్నా..
- తగ్గేదేలే అంటున్న ఇరాన్
- అయతుల్లా అలీ ఖమేనీకి భారత్ అధికార నివాళి
- ఖమేనీ కుమారుడే వారుసుడు?
- ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా ఉక్కుపాదం
- మావోయిస్టు పార్టీ లీగల్కు అనుమతివ్వండి
- తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి
- ఖమేనీ హత్యపై మౌనమెందుకు?
- మరిన్ని వార్తలు



