మహబూబ్ నగర్
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు
మహబూబ్నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్ఏవో కార్యలయం తెలిపింది.
బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
బుక్కపేర్లో ప్రభలిన అతిసారం
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
- శాంతి చర్చలకు సిద్ధం : మావోయిస్ట్ పార్టీ లేఖ
- కడవెండిలో విషాదఛాయలు.. బరువెక్కిన హృదయాలు
- మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్గా అల్లం నారాయణ
- అడవిలో మరోసారి అలజడి
- రష్యా దాడులు ఆపడం లేదు
- పాడిపరిశ్రమ పెద్దపీట
- వైద్యుల పర్యవేక్షణలోనే సునీతా విలియమ్స్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్కార్నర్ నోటీసులు
- సునీతా విలియమ్స్ సేఫ్గా ల్యాండ్
- 15 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతి
- మరిన్ని వార్తలు