మహబూబ్ నగర్

గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఆవిష్కరించాలి

మహబూబాబాద్‌ జూలై 5 (జనంసాక్షి): ఈనెల 7న ఎమ్మార్పీఎస్‌ 9వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా కురవి మండలంలోని గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఎగురవేయాలని ఎమ్మార్పీఎస్‌ డిివిజన్‌ అధ్యక్షులు …

కొల్లాపూర్‌ తెదేపా ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌: తెలుగుదేశం పార్టీ కొల్లాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జగదీశ్వర్రావు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు …

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ : ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని దొడ్డలోనిపల్లెలో చోటుచేసుకుంది. హైదారాబాద్‌లోని ఓ కంపనీలో సాఫ్ట్‌వేర్‌ …

అమ్రాబాద్‌లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లోని విద్యుత్‌ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో …

జాతీయ రహదారిని దిగ్బంధించిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌:  మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు టోల్‌గేట్‌ వద్ద తుళ్లూరు గ్రామస్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఆందోళన చేపడుతున్న  గ్రామస్థులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం …

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని …

మహబూబ్‌నగర్‌లో బగ్గుమన్న కాంగ్రెస్‌ విభేదాలు

మందజగన్నాథంపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జూన్‌ 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి …

పాలమూరులో కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. …

మంధా జగన్నాథం సమావేశాన్ని అడ్డుకున్న కార్యకర్తలు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో ఎంపి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ మాట మారుస్తుందేమోనని ఆయన అన్నారు దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సమావేశాన్ని అడుకున్నారు. పార్టీలో …