మహబూబ్నగర్ జనంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై …
కురవి ,ఫిబ్రవరి16(జనంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్ ఆర్టీసీ డిపో …
మెడ్జిల్: మహబూబ్నగర్ జిల్లా మెడ్జిల్ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల …
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. …
మహబూబ్నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం …
మహబూబ్నగర్: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఓ దూర్తుడు కొల్లగొట్టాడు. ఇటిక్యాల మండలం వల్లూరులో శ్రీధర్రెడ్డి అనే వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి …
మహబూబ్నగర్,జనవరి24: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంతవరకు ఆయా పంచాయితీలకు చేరలేదు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా …
మహబూబ్ నగర్ (క్రీడలు) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పైకా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్ అండర్-16 పోటీల్లో ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్ నిలవగా …