Main

 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా  పలు  సామాజిక  కార్యక్రమంలు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20) ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్  ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్  సూచన మేరకు టి …

గొర్రెల పథకాన్ని నీరుగార్చరాదుగొర్రెల పథకాన్ని నీరుగార్చరాదు

అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవు మెదక్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తోందనీ గొర్రెల సహకార సంఘం …

బంగారు తెలంగాణ లక్ష్యం

కార్యక్రమాల అమలులో ప్రత్యేకత: ఎమ్మెల్యే సిద్దిపేట,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని దుబ్బాక  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పోరాడి సాధించుకన్న తెలంగాణను …

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచిన మానవతా మూర్తి హరీష రావు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( జులై 30) ఇటీవల కొండపాక  విలేకరి హనుమంత రావు ఆర్థిక సమస్యల తో,నమ్మినవారు మోసం చేయడంతో కుటుంబం తో సహా ఆత్మహత్య …

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటలు పండించి సస్యవిప్లవం తేవాలి సిద్దిపేట,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో రైతుకు స్వర్ణయుగంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబందు, బీమా పథకలంతో పాటు, నిరతంర విద్యుత్‌ పెద్ద …

కెసిఆర్‌ ముందుచూపుతో సోలార్‌ పవర్‌

24గంటల విద్యుత్‌కు కలసి వస్తున్న ఉత్పత్తి మెదక్‌,జూలై25(జ‌నంసాక్షి): సౌర విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడానికి సీఎం తీసుకున్న చొరవ కారణంగానే 24గంటల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా నడుస్తోంది. …

సేంద్రియ సాగుకు డక్కన్‌ సొసైటీ ప్రోత్సాహం

ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా …

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకుగాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. అవసం మేరకు పంటలను పండించాలని, సేంద్రియ పద్దతుల …

హరితహారంపై గ్రామస్థాయిలో చైతన్యం రావాలి

సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): అన్ని గ్రామాలను హరితవనాలుగా మార్చాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎవరికి వారు కనీసం ఒక మొక్కానటి సాకాలన్నారు. అప్పుడే మనకు పర్యావరణ …

రైతును ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మెదక్‌,జూలై24(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలను పట్టించుకున్న వారు లేరని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసం …