Main

మోత్కూరులో భారీ అగ్నిప్రమాదం

వస్త్రాల దుకాణంలో దసరా మాల్‌ దగ్ధం ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ కోటి వరకు వస్త్రాలు దగ్ధం అయినట్లు సమాచారం యాదాద్రి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్‌లో …

సంక్షేమంలో ముందున్న తెలంగాణ

అభివృద్దిని చూసి పట్టం కట్టాలి: రామలింగారెడ్డి సిద్దిపేట,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయంగా వృద్ధి …

తెలంగాణ విమోచన దినోత్సవం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్17) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ …

ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌ రావు

        సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): దుబ్బాకలో ఈ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచే …

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో కూటమి కడుతుతోందని దుబ్బాక మాజీ …

ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే …

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె పట్టం

సిద్దిపేట జిల్లా ప్రతినిది సెప్టెంబర్10 (జనంసాక్షి ) రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని అందుకే టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల కి వెళ్తుంది అని కాంగ్రెస్  ఓయూ …

గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల …

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, …

74 వ రాజీవ్ గాంధీ జయంతి

 జనంసాక్షి  సిద్దిపేట జిల్లా ప్రతినిది (ఆగస్టు 20) ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 74 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …