Main

సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

మెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం …

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట …

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా …

మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ …

సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ …

సిద్దిపేటలో పోటాపోటీగా ప్రచారం

అన్నిటా అగ్రస్థానంలో మంత్రి హరీశ్‌రావు మెదక్‌,మార్చి31(జ‌నంసాక్షి): సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆరున జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగ ఆకాంగ్రెస్‌ టిడిపిలు టిఆర్‌ఎస్‌తో పోటీపడి ప్రచారం …

మెదక్ జిల్లా లోరాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయి

మెదక్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్న గంజాయిని.. పోలీసులు పట్టుకున్నారు. నంగునూరు మండలం రాజగోపాల్ పేట్ పీఎస్ వద్ద పోలీసులు వెహికల్స్ ను …

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మెదక్ జిల్లా నంగునూర్ మండలం వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఏస్, డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటన లో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మృతులు కరీంనగర్ జిల్లా …

నర్సాపూర్ రక్తమోడింది..

మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తాలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మరో వ్యక్తి …

ఫిబ్రవరి 13న నారాయణఖేడ్‌ ఉపఎన్నిక

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉపఎన్నిక ఫిబ్రవరి 13న జరగనుంది. దేశంలోని 12 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు విడుదల చేసింది. ఎమ్మెల్యే …