Main
మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మెదక్ లో వాహనాల తనిఖీలు..రూ.20 లక్షలు స్వాధీనం..
మెదక్ : ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
- పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
- దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు రోడ్డు వరకు తక్షణమే నిధులు మంజూరు చేసి మొరం పోయాలి
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
- చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
- అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
- మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు
- పిలిచారు.. అగౌరవపరిచారు..
- పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం
- దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి
- మరిన్ని వార్తలు





