Main

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం: పైళ్ల

భువనగిరి,జూలై3(జ‌నంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. …

దళిత గిరిజన సింహా గర్జన గోడ పత్రిక విడుదల …..

-ఎమార్పీఎస్ నాయకుడు ఎలీషా ఉండవెల్లి జూన్05(జనంసాక్షి) జోగుళాంబగద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో  దళిత గిరిజన సంఘాల అద్యర్యంలో  జూన్ 10న వరంగల్లో జరుగుపోయే దళిత …

సిద్దిపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షత గాత్రులను పరామార్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి, మరో 5మంది పరిస్థితి విషమం, 30 మందికి గాయాలు క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలింపు దుబ్బాక …

ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ ఆన్‌లైన్‌ కనెక్టివ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట బ్యూరో, మే 26: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ప్రాంతీయ రవాణా కార్యాలయంపై రూ. 1.60 కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం రాష్ట్ర భారీ …

రాజీవ్‌ రహదారి ప్రమాదంలో 11మంది మృతి

తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ గజ్వెల్‌ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు సిద్దిపేట,మే26(జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసిఆర్‌ తీవ్ర దిగ్భాంతిని …

నేడు బెల్లి లలిత వర్ధంతి

యాదాద్రి,మే25(జ‌నంసాక్షి):తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత 19 వ వర్థంతిని పురస్కరించుకుని చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. శనివారం రోజున మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గాణ కోకిల బెల్లి …

ఎమ్మెల్యే బాబూమెహన్‌కు చేదు అనుభవం

సంగారెడ్డి: ఎమ్మెల్యే బాబూమోహన్‌‌కు నిరసన సెగ తగిలింది. అంథోల్‌లో విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసేందుకు వెళ్లిన ఆయన్ని.. కాంగ్రెస్ నేతలు, స్థానికులు అడ్డుకున్నారు. ఓ సంఘానికి కేటాయించిన …

పటేల్‌ సుధాకర్‌రెడ్డికి ఘననివాళి

    మల్దకల్‌.జ‌నంసాక్షి మావోయిస్టు అగ్రనాయకుడు,దివంగత పటేల్‌ సుదాకర్‌ రెడ్డి 9వ వర్దంతి సందర్బంగా ఆయన స్వగ్రామమైన కుర్తిరావులచెరువులో గురువారం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు స్మారక స్థాపం …

బిజెపిలో చేరిన యువకులు

మల్దకల్‌. జ‌నంసాక్షి మండల కేంద్రానికి చెందిన ఇరవై మంది యువకులు గురువారం బిజెపి జిల్లా అద్యక్షులు ఉప్పేరు శ్రీనివాసరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. మండల కేంద్రంలో …

పోస్టల్‌ సమ్మెతో నిలిచిపోయిన ఉత్తరాల బట్వాడా

గద్వాల, జ‌నంసాక్షి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు గత రెండు రోజులుగా తపాలాఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా తపాలఉద్యోగులు మాట్లాడుతు గ్రామాలలో తమకు …

తాజావార్తలు