రంగారెడ్డి

రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం  హకీంపేట ఎయిర్ పోర్టులో సర్వం సిద్ధం.

మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి అధికారులకు ఆదేశాలు……….. మేడ్చల్ జిల్లా,(జనం సాక్షి): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు ఈనెల 20 …

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి – కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రంగారెడ్డి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ అందించే సదుపాయాలను …

నేడు నిరుద్యోగులకు జాబ్‌మేళా

రంగారెడ్డి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ సంస్థల్లో ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 …

ప్రియాంక రెడ్డి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద …

డెంగీతో బాలుడు మృతి

రంగారెడ్డి,నవంబర్‌21 (జనం సాక్షి) : 15 ఏళ్ల ఓ బాలుడు డెంగీకి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలంలోని బోడంపహాడ్‌ గ్రామానికి చెందిన ఎం.డీ. ఫసియొద్దీన్‌(15) గత …

దోపిడీ దొంగల బీభత్సం

రంగారెడ్డి,అక్టోబర్‌29(జనం సాక్షి ): శంషాబాద్‌ మండలంలోని పెద్దషాపూర్‌ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. …

ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!

– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి – హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం – హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు – నిలదీయడంతో …

పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..

నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని …

కుప్పకూలిన శిక్షణ విమానం, ఇద్దరు పైలట్లు మృతి

వికారాబాద్‌: జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద శిక్షణ విమానం కుప్పకూలింది. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలెట్లు ప్రకాశ్‌ విశాల్‌, అమన్‌ప్రీత్‌ కౌర్‌ అక్కడికక్కడే …

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

రంగారెడ్డి,అక్టోబర్‌5 (జనంసాక్షి) :  శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల …

తాజావార్తలు