వరంగల్

మేడారంలో చురుకుగా జాతర పనులు

      కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా …

కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :   జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల …

కోబాడ్‌ గాంధీని బహిష్కరించిన మావోయిస్ట్‌ పార్టీ

వరంగల్‌,నవంబర్‌30(జనం సాక్షి): మావోయిస్ట్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్‌ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్దాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి …

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌భారీగా నగదు..సెల్‌ఫోన్ల స్వాధీనం

వరంగల్‌,నవంబర్‌29((జనం సాక్షి): వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌, మూడు ముక్కల పేకాట బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ …

వరంగల్‌ స్థానిక సంస్థల నుంచి పోచంపల్లి

నామినేషన్‌స్థానికి సంస్థలను బలోపేపేతం చేసిన ఘనత కేసిఆర్‌దే వరంగల్‌,నవంబర్‌22(జనం సాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్‌ రెడ్డి …

ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలి

వరంగల్‌,నవంబర్‌11(జనం సాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి సర్వీసులు క్రమబద్దీకరించాలని తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. 25 ఏళ్లపాటు దినసరి వేతనాలపైన్నే …

బావమరిదిని కత్తితో పొడిచిన బావ

హన్మకొండ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : జిల్లాలోని వేలేరు మండలంలో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు. దీంతో …

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

మాజీ ఎంపి రాజయ్య మండిపాటు వరంగల్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అధికార దుర్వినియోగం …

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందచేసిన ఎమ్మెల్యే

జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌28(ఆర్‌ఎన్‌ఎ): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. పేదలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్‌ …

దుగ్గొండిలో ఆంత్రాక్స్‌ లక్షణాలతో గొర్రెలు మృతి

వరంగల్‌, అక్టోబర్‌26(జనం సాక్షి);  దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్నగొర్రెలను ఊరికి …