వరంగల్

చెరువులో చేపలు వదిలే విషయంలో ఘర్షణ

సూర్యాపేట,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : జిల్లాలో అనంతగిరి మండలం శాంతినగర్‌ చెరువులో చేపలు పొసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు నెలకొంది. ప్రతి ఏటా లాగానే చెరువులో …

విధిగా అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

కరోనా ప్రచార వాహనాలకు మంత్రి జెండా వరంగల్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ విధిగా తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి …

మేడారం జాతరకు ఏర్పాట్లు చేయండి

వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు ప్రతిపాదనలు అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ఆదేశాలు ములుగు,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  మేడారం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు …

కెసిఆర్‌ ముందుచూపుతో చెరువులకు జలకళ

ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు అండ చెరువుల్లో చేపపిల్లను వదిలిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి):  సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో చెరువులు జలకళను సంతరించు కున్నాయని పంచాయతీరాజ్‌ …

గెల్లు గెలుపుతో ఈటెల పతనం ఖాయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా వరంగల్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పతనం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …

ఆరోగ్య ప్రొఫైల్‌తో లాభాలు అనేకం

భవిష్యత్‌తో ఇబ్బందులు దూరం పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా ఎంపి అధికారులతో సవిూక్షలో మంత్రి సత్యవతి ములుగు,ఆగస్ట్‌26(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే …

ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు ఆగస్టు21(జనం సాక్షి): ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఐటీడిఏ ఇంఛార్జ్  తీసుకున్న తర్వాత  మొదటి సారిగా ఐటిడిఏ  కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.  కార్యాలయంలో …

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ములుగు,ఆగస్టు21(జనం సాక్షి) ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27ను పురస్కరించుకొని  రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.గుర్తింపు పొందిన ట్రావెల్ …

రామప్పతో పర్యాటకానికి మహర్దశ

ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ వరంగల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు …

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే …