వరంగల్

వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు

స్థలపరిశీలన చేసిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): టిఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్‌ 15 న వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఏర్పాట్లకు సన్నాహాలు …

ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16  (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ …

పక్కాగా పారిశుధ్యం పనులు

చెత్త నిర్వహణ కోసం కార్యాచరణ వర్మి కంపోస్ట్‌ తయారీతో సమస్యకు చెక్‌ వరంగల్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : పారిశుద్ధ్యం, పరిశుభ్రతతోనే ప్లలెల్లో ప్రజారోగ్యం సాధ్యమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం …

జలపాతంలో పడి టెక్కీ మృతి

ములుగు,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : విహారం వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించాలని వెళ్లిన అతడిని నీళ్ల రూపంలో …

భారీ వర్షాలపై అధికారులతో మంత్రుల సవిూక్ష

జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు హెచ్చరిక వరంగల్‌ ,నల్లగొండ కలెక్టర్లతో మంత్రుల ఆరా వరంగల్‌,సెప్టెంబర్‌28 జనం సాక్షి : భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రులు …

కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్‌ భూపాలపల్లి, సెప్టెంబర్‌ 28 (జనం సాక్షి): గులాబ్‌ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి …

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కరీమాబాద్‌, జన్మభూమి జంక్షన్‌లో కొందరు యువకులు మద్యం మత్తులో హల్‌ చల్‌ చేశారు. ఫుల్‌గా మద్యం తాగి మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలు, ఐరన్‌ …

బస్సులను అడ్డుకున్న విద్యార్థులు

హనుమకొండ,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ సందర్బంగా వరంగల్‌ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్‌ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. …

ఇద్దరిని బలి తీసుకున్న విద్యుత్‌ తీగలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : విద్యుత్‌ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్‌ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది. …

ఉచిత విద్యకు బలమైన పునాదులు

ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణ వరంగల్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)     :  తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న …