వరంగల్

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని …

అంత్యక్రియలకు డబ్బులు లేని దైన్యం

ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని …

లిఫ్ట్‌లో ఇరుక్కు పోయిన మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చొరస్తాలోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ ప్రారంభోత్సవానికి గుండు సుధారాణి వెళ్లారు. హాస్పిటల్స్‌ ప్రారంభం చేసిన అనంతరం …

జిల్లాల పేర్ల మార్పుపై మంత్రుల సవిూక్ష

ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, …

దళితబంధును అడ్డుకునే కుట్రలు

కావాలనే కొందరు దుష్పచ్రారం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వరంగల్‌,అగస్టు9(జనంసాక్షి): దళితబంధును అడ్డుకునే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ హెచ్చరించారు. కొందరు …

చేనేత హస్తకళ ఓ అద్భుత కళ

అగ్గిపెట్టలో చీరను పట్టేలా చేసిన ఘనత వారిదే నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలా అండ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత హస్తకళ …

కెసిఆర్‌ పాలన నచ్చలేదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

వరంగల్‌, మార్చి 6 (జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిందేవిూ లేదని… ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి …

రైతు సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని  జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు …

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు …

వరంగల్‌ అభివృద్ధికి కట్టుబడ్డాం – కిషన్‌రెడ్డి

  వరంగల్‌ ప్రతినిధి,డిసెంబరు 11 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా …