వరంగల్
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
తాజావార్తలు
- రెబ్బేన లో మరో దారుణ హత్య
- దేశంకోసం ధర్మకోసం పనిచేసే పార్టీ బీజేపీ
- బావిలో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు
- గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
- క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని కాంట్రాక్టర్, పర్యవేక్షించని అధికారులు
- సిరిచెల్మ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
- ఉప్పల్ రవాణా కార్యాలయంలో మూడు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డుల పంపిణీ
- ఉప్పల్ విద్యార్థులకు విదేశీ విద్యలో అండగా ఎమ్మెల్యే
- రామంతాపూర్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ ఐస్క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు
- విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు
- మరిన్ని వార్తలు





