వార్తలు
నేడు టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేశారు.
సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్ అధికారులు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
చైనాలోని జిన్ జియాంగ్లో భుకంపం
చైనా: చైనాలోని జాన్ జియాంగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్లో..
- ట్రంప్ సుంకాల బెదిరింపులకు భయపడం
- మరో మహమ్మారి విజృంభణ..
- మరిన్ని వార్తలు