కోల్కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని …
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టె జైలో ఉన్న వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. సీబీఐ నాంపల్లి కోర్టు జగన్, ఎమ్మార్ కేసు …
విజయవాడ: దుర్గగుడి వద్ద భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనేదే తెదేపా ప్రయత్నమని ఆపార్టీ నేత నన్నపనేని రాజకుమారి చెప్పారు.దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరుతూ చంద్రబాబు చేపట్టిన …
విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరుతూ తెదేపా అధినేత చంద్రాబాబు నాయుడు తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్వద్ద ఉన్న దీక్ష స్థలికి పెద్దసంఖ్యలో …
విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోరతూ మహాధర్నా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ ర్యాలీగా బయలుదేరివెళ్లారు. అయితే ఆయన్న పోలీసులు …
హైదరాబాద్: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహహించనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చెప్పారు. ఈనెల 25న అన్ని …