హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని …
మెక్సికో: ఐరోపా ఆర్థిక స్థీరీకరణపై మెక్సికో వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందబమనంపై భారత ప్రధాని మన్మోహన్సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. …
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం పేరుతో పేదవాళ్ల రక్తం తాగుతున్నారుని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.రాష్ట్రన్ని మధ్యప్రదేశ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన …
హైదరాబాద్: బోనాల పండుగ సమీపిస్తున్నా నేపథ్యంలో మంత్రులు పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలోని జూబిలీ హాల్లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, …
వరంగల్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ …
హైదరాబాద్: చంచల్గూడ్ జైలో జగన్ను కలిసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్, …
ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్నెస్కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ …
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి …