జిల్లా వార్తలు
విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు
వెల్గటూర్ : మండలంలో మారేడుపల్లిలో గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి లాటరీ ద్వారా పంపిణీ చేయడాని నిరసిస్తూ పత్తి విత్తనాల పంపిణీని బహిష్కరించారు.
హైదరాబాద్ చేరుకున్న సుష్మస్వరాజ్
పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.
తాజావార్తలు
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- మరిన్ని వార్తలు