జిల్లా వార్తలు
జగన్ అవినీతి గూర్చి ఎందుకు మాట్లాడలేదు:కెటిఆర్
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
గయాలో మావోయిస్ట్ కాల్పులు
బీహర్: గయాలో మావోయిస్ట్లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
తప్పిన విమాన ప్రమాదం
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
- తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
- బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
- స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
- పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం
- మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు
- కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి
- దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- రాష్ట్రంలో పెట్రోలియం కొరతలేదు
- మరిన్ని వార్తలు



