ముఖ్యాంశాలు

మహారాష్ట్ర సచివాలయంలో .. నిజానికి నిప్పు

ఆదర్శ రికార్డులపైనే అనుమానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు దగ్ధం. ముంబాయి : మహారాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్‌సిపి నేత రాష్ట్ర …

తెలంగాణకు ప్రణబ్‌ అనుకూలమట !

ప్రణబ్‌కు ఓటేసేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీల నిర్ణయం న్యూఢిల్లీ : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు తెలిపారు. తెలంగాణపై పరిపూర్ణమైన …

లెప్ట్‌లో రాష్ట్రపతి ఎన్నికల చిచ్చు చీలిన వామపక్షాలు

ప్రణబ్‌కు సీపీఎం.. దూరంగా ఉండాలని సీపీఐ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వామపక్షాలు రెండుగా చీలిపోయాయి. అధికార, ప్రతిపక్ష అభ్యరు ్థలకు మద్దతు ఇచ్చే అంశంలో సిపిఎం, …

పూరిలో కదిలిన జగన్నాథుని రథం

భువనేశ్వర్‌ : జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక …

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని …

బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు …

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు …

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు , రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన …

సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ …

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న …