వార్తలు

తెలుగు రాష్ట్ర పార్టీల దారెటు..?

తెలుగువాడంటూ వెంకయ్య నాయుడికి మద్దతు ఇచ్చిన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఏమంటారు? అభ్యర్థి రాజకీయ పార్టీ సభ్యుడు కానప్పుడు అభ్యంతరమేలా? యూరియాకు జస్టిస్ బీఎస్ రెడ్డికి ఏమైనా …

త్వరలో మరిన్ని ఆధారాలు బయటపెడతా

` ఎన్నికల సంఘం, భాజపా కుమ్మక్కయ్యాయి ` తమ ఓట్లు దొంగిలిస్తే బిహార్‌ ప్రజలు సహించబోరు ` ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో రాహుల్‌ గాంధీ పట్నా(జనంసాక్షి): ‘ఓట్‌ …

అమెరికాలో మన విద్యార్థులపై మరో పిడుగు

` వీసా నిబంధనలు సవరిస్తున్న అగ్రరాజ్యం – ఇకపై అమెరికాలో నాలుగేళ్ల వరకే! – వీసాలపై ఎన్నాళ్లయినా అమెరికాలో ఉంటామంటే కుదరదని చెప్పిన హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం …

చైనా పర్యటనకు మోదీ

` 31న జిన్‌పింగ్‌తో భేటీ ` ఎస్‌సీఓ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ – చైనా, భారత్‌ సంబంధాలపై కీలక చర్చలు నాలుగు రోజలు విదేశీ పర్యటనకు …

ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు..

` 50కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం …

నకిలీ పత్రాలతో భూ కబ్జాకు తెరలేపిన ముఠా అరెస్ట్…

* తన భూమిని అక్రమిస్తున్నారని పోలీసులకు బాధితుని ఫిర్యాదు. • తప్పుడు పత్రాలు సృష్టించడంతో 8 మందిపై కేసు నమోదు. • A4 కొండూరి శ్రీనివాస్ తో …

నేటి నుంచి ట్యాక్సుల బాదుడు

అమల్లోకి రానున్న ట్రంప్‌ ఆదేశాలు భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు స్వదేశీ వస్తువులు వాడండి : మోడీ పిలుపు విధాన చర్యలతో స్పందిస్తాం : ఆర్‌బిఐ గవర్నర్‌ …

ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం

ఇప్పటికే చాలామంది ఎంపీలతో మాట్లాడాను ఉపరాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదు మహా మనుషులు అలంకరించిన గొప్ప పదవి కోసం పోటీపడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు లక్నో …

ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

                భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన …

ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం

            భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో సోమవారం తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల చేసిన …