వార్తలు

సీఐడీ కస్టడీకి మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు

విజయవాడ (జనంసాక్షి):  బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీని వేధింపులకు గురిచేసిన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. …

ఈ స‌మ‌యంలో ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటిస్తే బెట‌ర్: ఐక్య‌రాజ్యస‌మితి

జ‌మ్మూక‌శ్మీర్‌ లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన పాశ‌విక ఉగ్ర‌దాడిని ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ర్యాట‌కుల‌పై ముష్క‌రులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 26 మంది ప్రాణాలు …

ఇళ్ల‌లో ఐఈడీలు అమ‌ర్చి… సైన్యానికి ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాదుల ట్రాప్‌..?

జ‌మ్మూక‌శ్మీర్ (జనంసాక్షి): ప‌హ‌ల్గామ్ లో న‌ర‌మేధం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, ఆషిఫ్‌ షేక్ త‌మ‌ను వెతుక్కుంటూ సైన్యం వ‌స్తుంద‌ని భావించి.. త‌మ …

పాక్ ఉప ప్ర‌ధాని వ్యాఖ్య‌లు… ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లే ఉన్నాయి: డానిష్ కనేరియా

పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి పాల్ప‌డిన వారి విష‌యంలో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ఈ పాశ‌విక‌ దాడికి పాల్పడిన …

ఉగ్ర‌వాదుల‌కు ప్ర‌ధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్‌

జమ్మూకశ్మీర్‌ (జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం …

దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు

తెలంగాణ (జనంసాక్షి) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ తీవ్రతరమైంది. ముఖ్యంగా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత మూడు రోజులుగా భద్రతా …

పహల్గాంలో ఉగ్రదాడి.. విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చేశారు!

జ‌మ్మూక‌శ్మీర్‌ (జనంసాక్షి) : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి మృతిచెందారు. పారిపోతున్న ఆయ‌న్ను వెంబడించి మరీ కాల్చి …

ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

దిల్లీ (జనంసాక్షి ) : ల‌గ్జ‌రీ వ‌స్తువుల విక్ర‌యాల‌పై కేంద్రంలోని ఎన్‌డీఏ స‌ర్కార్‌ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రూ. 10 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ ఖ‌రీదు చేసే …

పసిడి జోరు: మూడేళ్లలో రెండింతలు పెరిగిన బంగారం ధర

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. 2025 ప్రారంభం నుంచి పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో …

కశ్మీర్ లో ముష్కరుల కోసం కొనసాగుతున్న భారీ వేట.. పాకిస్థాన్ పై ఇండియా దాడి చేసే అవకాశం

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయను భయాందోళనల్లో ముంచెత్తింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, …

తాజావార్తలు