వార్తలు
దళ కమాండర్ను నరికి చంపిన దుండగులు
ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్ మాజి దలకమాండర్ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్ క్లబ్లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
- క్రీడా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్తుంది
- బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలి
- కల్లుగీత కార్మికులకు పెన్షన్ మంజూరు చెయ్యాలి
- అమెరికాను కొల్లగొడుతున్న దేశాలకు డబ్బులివ్వాలా..?: ట్రంప్
- దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్..
- బెంగాల్లో 63 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..!
- ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు
- మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
- మరిన్ని వార్తలు




