విద్య

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి …

తెలంగాణ డీఎస్సీ రాత పరీక్ష వాయిదా

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో తెలంగాణలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగ నియమాక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తాజాగా, ఉపాధ్యాయ …

నర్సాపూర్ లో పి.ఏ.సి.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మార్కెట్ యార్డ్ లో ఐ.కె.పి . ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రమేష్ ఆకస్మికంగా పరిశీలించారు.

మెదక్,నవంబర్ 10, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతులకు కేంద్రం నిర్వాహకులు టోకెన్లు జారీ చేసి ఆ వరుస క్రమంలోనే …

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే …

అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు… మునుగోడు లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం .. మునుగోడులో టిఆర్ఎస్ …

సింగరేణి జాగా… వేసేయ్ పాగా. – బెల్లంపల్లిలో కొనసాగుతున్న కబ్జాల పర్వం. – నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సింగరేణి, మున్సిపల్ అధికారులు. పోటో: 1) అశోక్ నగర్ లో కబ్జాకు గురైన సింగరేణి జాగా. 2) సింగరేణి అధికారులు ప్రచురించిన కరపత్రం.

సింగరేణి జాగా వేసేయ్ పాగా అనే చందంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. సింగరేణిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికానివ్వం అని సింగరేణి ఏరియా ఎస్టేట్ మరియు …

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. …

గణేష్ మండపాల వద్ద డిజె నిషిద్ధం

ఎస్సై డి చంద్రశేఖర్ శంకరా పట్నం జనం సాక్షి 6 గణేష్ మండపాలు నిర్వహించేవారు స్థానిక ఎస్సై డి చంద్రశేఖర్ మంగళవారం విలేకరుల సమావేశంలో మండల పరిధిలోని …

విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): ఢల్లీి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని …

స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక …

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, …