విద్య

సింగరేణి జాగా… వేసేయ్ పాగా. – బెల్లంపల్లిలో కొనసాగుతున్న కబ్జాల పర్వం. – నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సింగరేణి, మున్సిపల్ అధికారులు. పోటో: 1) అశోక్ నగర్ లో కబ్జాకు గురైన సింగరేణి జాగా. 2) సింగరేణి అధికారులు ప్రచురించిన కరపత్రం.

సింగరేణి జాగా వేసేయ్ పాగా అనే చందంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. సింగరేణిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికానివ్వం అని సింగరేణి ఏరియా ఎస్టేట్ మరియు …

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. …

గణేష్ మండపాల వద్ద డిజె నిషిద్ధం

ఎస్సై డి చంద్రశేఖర్ శంకరా పట్నం జనం సాక్షి 6 గణేష్ మండపాలు నిర్వహించేవారు స్థానిక ఎస్సై డి చంద్రశేఖర్ మంగళవారం విలేకరుల సమావేశంలో మండల పరిధిలోని …

విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): ఢల్లీి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని …

స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక …

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, …

సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి

న్యూఢల్లీి,జూలై22(జనంసాక్ష): సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ …

శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్షభవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో,జూలై22(జనం సాక్షి :శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని …

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన …

రూపాయి మారక విలువ 80కి చేరిక

డాలర్‌ రేటుతో పోలిస్తే అత్యంత దారుణంగా విలువ భారీ పతనంపై మండిపడుతున్న విపక్షాలు మోడీ సర్కార్‌ వైఫలమేనని విమర్శలు న్యూఢల్లీి,జూలై19(జనం సాక్షి): అచ్చే దిన్‌ అంటూ అధికారంలోకి …