విద్య

రాష్ట్రపతి ఎన్నికల బాక్స్‌ తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య ఢల్లీికి చేరవేత హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును అధికారులు ఢల్లీికి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన …

బ్రిటిషర్లను గడగడ లాడిరచిన సైనికధీరుడతడు!

ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌పాండే న్యూఢల్లీి,జూలై19(జనంసాక్షి): ప్రప్రథమ స్వాతంత్య సమర యోధుడు మంగళ్‌ పాండే 1827 జులై 19న పుట్టాడు. మంగళ్‌ పాండే జయంతి సందర్భంగా …

పార్లమెంట్‌ సమావేశాలు అతి ముఖ్యమైనవి

సమావేశాల సందర్బంగా విూడియాతో ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి : పార్లమెంట్‌ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా …

సింగ్రౌలీ మున్సిపల్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి

రాణి అగర్వాల్‌ అనూహ్య విజయం భోపాల్‌,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్‌ ఎన్నికల్లో …

చెరువుల ఆక్రమణలే వరదలకు కారణం

ఆక్రమణలపై అధికారుల నివేదికలు బుట్టదాఖలు నివేదికలు పట్టించుకోకపోవడంతో నీటమునిగిన నగరం వరంగల్‌,జూలై18(జనంసాక్షి): ఓరుగల్లులో ఇటీవల కురిసిన భారీ వానలు చెరువుల ఆక్రమణలను బయటపెట్టాయి. పైనుంచి వచ్చిన వరదతో …

మరోమారు అమెరికాలో కాల్పుల కలకలం

గన్‌మెన్‌తో సహా నలుగురు మృతి అప్రమత్తమై దుండగుడి కాల్చవేత న్యూయార్క్‌,జూలై18(జనంసాక్షి): మరోసారి కాల్పులతో అమెరికా దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్‌లోని ఫుడ్‌ కోర్డులో దుండగుడు కాల్పులు …

జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం న్యూఢల్లీి,జూలై18()జనంసాక్షి: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ …

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌ ముందంజ

గురువారం జరిగే రెండోరౌండ్‌ పోలింగ్‌ కీలకం లండన్‌,జూలై18(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత`సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్‌ …

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి …

ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు

గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ సేవలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ …