విద్య

కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!

గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. గత రెండున్నరేళ్లకుపైగా ఫామ్‌ కోల్పోయి …

PT Usha: పరుగుల రాణికి ‘రాజ్య’ యోగం

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్‌ సత్తా చాటిన అథ్లెట్‌ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు …

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు …

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

దంతాల పల్లి జూలై 4 జనం సాక్షి మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మృతిచెందగా విషయం తెలుసుకున్న  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ …

తెలంగాణ: మరో 1,433 ఉద్యోగ నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

 మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి …

గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అందుబాటులోకి తెచ్చే యత్నాలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లను బుకింగ్‌ చేసుకునే వీలును గూగుల్‌ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు …

ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతికూల పరిస్తితులు

గుర్జీత్‌ సింగ్‌ పిటిషన్‌ విచరన సందర్బంగా సిజె వ్యాఖ్యలు న్యూఢల్లీి,ఆగస్ట్‌26((జనంసాక్షి)): అధికార పార్టీతో అంటకాగే పోలీసు అధికారులు తదనంతర కాలంలో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ప్రతికూల …

దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు …

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించింది

మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే పనిలో మోడీ ప్రభుత్వం బిజీగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి …