సీమాంధ్ర

తనను అవమానించినందుకు పరువు నష్టం

రెండు పత్రికలపై కేసు వేసిన లోకేశ్‌ విశాఖలో టిడిపినేత లోకేశ్‌ వెల్లడి విశాఖపట్టణం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ …

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విషాదం

ఈత సరదాకు ముగ్గురు బాలురు బలి ఒంగోలు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై …

కపిలేశ్వరాలయంలో నేడు శివరాత్రి వేడుకలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు …

టిడ్కో ఇళ్లను వెంటనే కేటాయించాలి

సిపిఎం ఆధ్వర్యంలో లబ్దిదారుల ధర్నా విజయవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): టిడ్కో ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ …

ములుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసు

సిబిఐకిచ్చిన వాంగ్మూలంపై స్పీకర్‌ ఓం బిర్లకు లేఖ సునీతా రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు సర్వత్రా చర్చ కడప,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, …

భోళా శంకరుడు 

శివపార్వతుల తనయుడవు నీవే దేవుళ్ళో ప్రధముడువు నీవే శంకరడవు నీవే సదా శివుడవు నీవే పశుపతినాధుడవు నీవే లయకారుడవు నీవే పరమశివుడవు నీవే త్రినేత్రుడవు నీవే త్రిశులధారుడవు …

శివుడు అభిషేక ప్రియుడు

జాగరణం శివరాత్రి ప్రత్యేకం ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  శివుడు అభిషేక ప్రియుడే గాకుండా.. అలాగే బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా …

భక్తుల రాకతో కిటకిటలాడుతున్నశ్రీశైలం

భారీగా తరలి రావడంతో సందడిగా గిరులు శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం …

శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

శివరాత్రి దర్శనాలకు భారీగా ఏర్పాట్లు శ్రీకాళహస్తి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున రెండు గంటలకే సర్వదర్శనం ప్రారంభించాలని …

కోటప్పకొండలో శివరాత్ర సందడి

ప్రభలతో కొండకు చేరుకున్న భక్తులు దక్షిణామూర్తిగా విరాజిల్లుతున్న స్వామి గుంటూరు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకుంది. కోటయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక …