సీమాంధ్ర

కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ట్రిప్పులు గుంటూరు,ఫిబ్రవరి28( జనం సాక్షి):  కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ప్రముఖ …

మన్నేపల్లిలో శివరాత్రి రోజు విష్ణుపూజ

గుంటూరు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): శివరాత్రి రోజు పరమశివుడికి పూజలు జరగడం సహజం. కానీ బొల్లాపల్లి మండలం మన్నేపల్లిస్వామి ఆలయంలో తిరునాళ్ల, వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ప్రత్యేకత. …

యాగంటిలో శివరాత్రి ఏర్పాట్లు

కర్నూలు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో శివరాత్రిని పురస్కరించుకొని యాగంటి క్షేత్రం ఉమామహేశ్వరస్వామి బ్రహ్మాత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ …

పుణ్యస్నానాలకు రాజమండ్రి గోదావరి తీరం సిద్దం

ఏర్పాట్లను పర్యవేక్షించన కమిషనర్‌ రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 28( జనం సాక్షి): మహాశివరాత్రికి రాజమహేంద్రవరం గోదావరి ఘాట్‌ల వద్ద స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక …

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఏర్పాట్లు పలు ఆలయాల్లో ప్రత్యేకంగా శివరాత్రివేడుకలు కడప,ఫిబ్రవరి 28 ( జనం సాక్షి): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రం పొలతల. పార్వతీ …

టిడిపి నేత ఎడ్లపాటి వెంకట్రావు మృతి

హైదరాబాద్‌లో మృతి చెందినట్లు ప్రకటన భౌతికకాయం గుంటూరుకు తరలింపు..నేడు అంత్యక్రియలు అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి …

ఎపి పోలీసులకు డిజిటల్‌ టెక్నాలజీ అవార్డులు

పోలీస్‌ శాఖను అభినందించిన సిఎం జగన్‌ అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్‌.. ’డిజిటల్‌ టెక్నాలజీ సభ`2022’ అవార్డులను …

రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి

కర్నూలు,ఫిబ్రవరి26(జనం సాక్షి): ల్లమల అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీ కొని ఓ చిరుత పిల్ల మరణించింది. మహానంది సవిూపంలోని అడవిలో రైలు ఢీకొని …

సబ్‌ప్లాన్‌ నిధులు నవరత్నాలకు ఎలా మళ్లిస్తారు

విజయవాడలో దీక్షకు దిగిన హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ విజయవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, …

దళితులను నమ్మించి ద్రోహం చేశారు

దళితులకు విదేశీ విద్యానిధుల నిలిపివేత దళితులు మౌనం వీడి పోరాడాలన్న టిడిపి దళితులపై కేసులు పెడుతూ వేధింపులు మండిపడ్డ మాజీ ఎంపి హర్షకుమార్‌ రాజమండ్రి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ముఖ్యమంత్రి …