సీమాంధ్ర

మహతిలో వైభవంగా సంగీతోత్సవాలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి …

వైఎస్సార్‌సీపి అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ అన్ని అనుబంధ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షులు, …

7 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

7న గవర్నర్‌ ఉభసయసభల్లో ప్రసంగం 9, 10 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు 11 లేదా 14 తేదీల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం అమరావతి,ఫిబ్రవరి28  ( జనం …

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

తిరుమల,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  తిరుమల శ్రీవారిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదన్‌ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు …

చిన్న వ్యాపారులకు అండగా జగన్న తోడు

5,10,462 మందికి రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు నేరుగా అకౌంట్లకు జమచేసిన సిఎం జగన్‌ చిరువ్యాపారులకు అండగా నిలవాలన్న లక్ష్యం వెల్లడిరచిన సిఎం జగన్‌ అమరావతి,ఫిబ్రవరి28 ( …

సిఎం జగన్‌ ప్రత్యేక కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి …

యడ్లపాటి మృతికి చంద్రబాబుసంతాపం

భౌతికకాయం వద్ద నివాళి..కుటుంబ సభ్యులకు ఓదార్పు సంతాపం తెలిపిన రామకృష్ణ,జనసేన నేత నాదెండ్ల అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు …

యడ్లపాటి మృతికి టిడిపి నేతల సంతాపం

ఆయన మృతి పార్టీకి తీరని లోటన్న యనమల యడ్లపాటికి నివాళి అర్పించన పలువురునేతలు అమరావతి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  రాజకీయాల్లో నైతిక విలువలు కల్గిన వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు …

చరిత్రలో సువర్ణాక్షరాలతో అమరావతి పోరాట చరిత్ర

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): అమరావతి పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం అమరావతి …

జాతీయ గీతాన్ని అవమానించిన వైసిపి

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపాటు చిత్తూరు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ …