Featured News

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ …

దాడులకు తాత్కాలిక విరామం

` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌ ` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం ` అమెరికా అధ్యక్షుడు …

చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్‌..

` ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన అమెరికా వాషింగ్టన్‌(జనంసాక్షి): చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా …

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం ` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ …

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, …

బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌

` ఇది పూర్తిగా లోపభూయిష్టం ` బిసిలకు, ముస్లింలకు మధ్యచిచ్చు పెట్టే యత్నం ` కాంగ్రెస్‌కు తప్పుడు వాగ్ధానాలు కోత్తేవిూ కాదు ` ముస్లిం మైనారిటీలను బీసీలుగా …

పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే …

రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట పరిధిలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె. కృష్ణమోహన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని …

శ్రీలంక ఘోర పరాభవంతో నిష్క్రమణ..

వన్డే వరల్డ్‌కప్‌-2023లో మాజీ చాంపియన్‌ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్‌ …

కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదని మనస్తాపంతో కాసుల బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన …