భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
` రెండు స్థానాల్లో మార్పు
దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, వనపర్తి అభ్యర్థులను మార్చింది. పొత్తులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో 111 స్థానాల్లో భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
అభ్యర్థులు వీళ్లే..
నాంపల్లి`రాహుల్‌చంద్ర, చాంద్రాయణగుట్ట`కె.మహేందర్‌, కంటోన్మెంట్‌` గణేశ్‌ నారాయణ్‌, దేవరకద్ర` ప్రశాంత్‌రెడ్డి, వనపర్తి`అనుజ్ఞారెడ్డి,అలంపూర్‌`రాజగోపాల్‌,నర్సంపేట`పుల్లారావు,మధిర`విజయరాజు, బెల్లంపల్లి` అమరరాజుల శ్రీదేవి,పెద్దపల్లి` దుగ్యాల ప్రదీప్‌, సంగారెడ్డి`దేశ్‌పాండే రాజేశ్వరరావు, శేరిలింగంపల్లి`రవికుమార్‌ యాదవ్‌, మేడ్చల్‌`ఏనుగు సుదర్శన్‌రెడ్డి
మల్కాజ్‌గిరి`ఎన్‌.రామచంద్రరావు