Featured News

వొడితల ప్రణవ్ బాబు నామినేషన్ దాఖలు

హుజూరాబాద్ : కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుకు ఆశీర్వచనాలు వెల్లువెత్తాయి. తనుగుల ఆడపడుచులు ప్రణవ్ బాబుకు హారతులు పట్టి.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి …

తెలంగాణలో పక్కా ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించాలి

అధికారులకు సీఈసీ పలు సూచనలు హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాల జారీ చేసింది. …

మంచి చేశా.. మళ్లీ గెలిపించండి

బీఆర్‌ఎస్‌ గెలుపు  ప్రజలందరి గెలుపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, జరగాల్సిన  అభివృద్ధిని ప్రజలు గమనించాలి 60 ఏండ్ల పాటు వలస పాలనలో రెండు తరాల భవిష్యత్‌ …

ముగిసిన పోలింగ్‌..

` 77శాతం ఓటింగ్‌ నమోదు ` మిజోరంలో 77.04%, ఛత్తీస్‌గఢ్‌లో 70.87 % పోలింగ్‌నమోదు మిజోరం(జనంసాక్షి):ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి …

12 మంది అభ్యర్థులతో భాజపా నాలుగో జాబితా

హైదరాబాద్‌(జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 …

మరో 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం

హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఎం పార్టీ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, …

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం

` సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దిల్లీ(జనంసాక్షి): విూడియాలో పనిచేసే వ్యక్తులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని …

కాంగ్రెస్‌ పాపాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే శిక్ష వేస్తారు

` తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్‌ ` రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. ఆగ్రహం ` ‘తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం’, ‘స్కాంగ్రెస్‌’ పుస్తకాలు ఆవిష్కరించిన మంత్రి హైదరాబాద్‌(జనంసాక్షి):పూర్వం …

ఢల్లీి వాయు కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

`  వెంటనే చర్యలు తీసుకోవాలని  ఆదేశం ` దేశరాజధానిలో వేగంగా క్షీణిస్తోన్న గాలి నాణ్యత ` 13 నుంచి దిల్లీలో సరి`బేసి విధానం అమలు దిల్లీ(జనంసాక్షి): దేశ …

అధికారంలోకి రాగానే హామీల అమలు

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌హయాంలో కులవృత్తులకు ప్రోత్సాహం కల్పించాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో …