కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదని మనస్తాపంతో కాసుల బాలరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని, అందుకే కొత్తవారికి అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు.