Featured News

మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం

ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు హైదరాబాద్‌: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. …

రాజ్‌భవన్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన విద్యార్థుల అరెస్ట్‌

అరెస్టు.. గోషామహల్‌కు తరలింపు హైదరాబాద్‌, ఆగస్టు 9 :ఫీజు రియంబర్స్‌మెంట్‌పై విద్యార్థుల పోరు సాగిస్తున్నారు. గురువారంనాడు కూడా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు …

పోలీసులపై ‘దానం’ దాదాగిరి

హైదరాబాద్‌్‌, ఆగస్టు 9 : స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆలయ తలుపులను మూసివేయాల్సిందేనని మంత్రి దానం నాగేందర్‌ హుకుం జారీ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో …

కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు …

గాంధీ భవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు

సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి : బొత్స హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): క్విట్‌ ఇండియా దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో గురువారం ఘనంగా జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స …

సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

గర్జించిన తెలంగాణవాదులు శ్రీ టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన గన్‌పార్క్‌ వద్ద అడ్వకేట్‌ జేఏసీ నినాదాలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి) : ‘సీమాంధ్ర వలస పాలకుల్లారా క్విట్‌ …

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ …

పాత విధానాన్నే కొనసాగిస్తాం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై బొత్స స్పష్టీకరణ ధర్మాన కమిటీ నివేదికలో కొత్త విషయాలేమీ లేవు హైదరాబాద్‌, ఆగస్టు 8 : బోధన ఫీజుల చెల్లింపుల విషయంలో బిసి …

తెలంగాణ బిల్లు పెట్టండి..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వండి ఓయూ జేఏసీ భారీ ర్యాలీ శ్రీసచివాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): బీసీ, ఇబీసీ …

‘తెలంగాణ మార్చ్‌’కు ఉప్పెనలా తరలిరండి

అన్ని వర్గాలను కలుపుకుని కవాతును నిర్వహిస్తాం తెలంగాణవాదుల మధ్య ఎలాంటి విభేదాలూ లేవు కావాలనే సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 8 …