Featured News

2014లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థే ప్రధాని

అధ్వాని సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌్‌, భాజపాయేతరుడే ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనయర్‌ నేత ఎల్‌కె అధ్వానీ సంచలన …

ఫలించిన పోలీసుల భార్యల పోరు

డిమాండ్లకు తలొగ్గిన సర్కారు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ఎపిఎస్‌పి కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. …

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన …

కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి …

జానా అధిక ప్రసంగం శ్రీమండిపడ్డ టీఎన్‌జీవోలు

తెలంగాణపై మాట్లాడవద్దని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణవాదుల నుంచి మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. పదవీ విరమణ చేసిన ఎన్జీవో సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ …

కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు …

Kashamir Flades

ఏపీఎస్‌పీ ఎనిమిదో బెటాలియన్‌లో ఉద్రిక్తత

కమాండెంట్‌ వేధింపులను నిరసిస్తూ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా హైదరాబాద్‌, ఆగస్టు 4 : కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సెలవులు ఇవ్వాలంటూ …

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ …

శ్రీలంక పై భారత్‌ విజయం

పల్లెకెలె : పల్లెకెల్లో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ శ్రీలంక పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్‌ తో కైవసం చేసుకుంది.ఆఖరిదీ….మనదే …