Featured News

రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం

హైదరాబాద్‌, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ …

ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ …

రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ …

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

సచ్‌వాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులు హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం రాజధాని నగరంలో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, …

తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి

హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా …

ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు

-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..? పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై …

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన …

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో …

ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌ సంక్షోభం

నారాయణ, రాఘవులు ధ్వజం హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): ప్రభుత్వ అసమర్ధతతో విద్యుత్‌ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకు పోయిందని వామపక్షాలు మండిపడ్డాయి. సోమవారంనాడు ఇంధన వ్యయ …

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న …