Featured News

జయశంకర్‌ సార్‌ పేరుమీద యూనివర్సిటీ, జిల్లా ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌

ఆంధ్రా నాయకులు వెర్రివేషాలు వేయొద్దు హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి): తెలంగాణ సమాజ దుఃఖాన్ని చూసిన జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నారని, అందుకు నిరంతరం తపనపడ్డారని …

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర …

తెలంగాణలో జయ శంకర్‌సార్‌ వర్థంతి సభ

  కరీంనగర్‌: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కళ సాకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జయశంకర్‌సార్‌ మొదటి వర్థంతి సభను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. …

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550గా ఉంది, 22 కారెట్ల …

బ్రాహ్మణికి నీటి కేటాయింపుల జీవో రద్దు.

హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): బ్రాహ్మణి స్టీల్స్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వం తాజాగా ఆ కంపెనీకి నీటిని కేటాయిస్తూ జారీ చేసిన ఒప్పందాలను కూడా రద్దు …

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతది

మాజీ మంత్రి దామోదర్‌రెడి హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర్‌రెడ్డి కోరారు. బుధవారంనాడు …

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు

ఇక తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు , రాష్ట్రపతి ఎన్నికల్లో మెట్టు దిగొద్దు : నాగం తేల్చకుండా 2004 నుంచి తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు కారణమైన …

సమన్లు అందలేదు : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

చెన్నై : ఏసీబీ కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు కానీ సమన్లు కానీ అందలేదనితమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కె.రోశయ్య స్పష్టం చేశారు. తనకు ఒక వేళ …

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

చెన్నయ్‌ :తమిళనాడులోని హోసూరు జ్యుడిషియల్‌ కోర్టు బుధవారంనాడు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2011 ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న …

భ్రష్టుపట్టిన వ్యవస్థలో ఇతనో పరాకాష్ట

మాజీ జడ్జి పట్టాభి అరెస్టు సుధీర్ఘంగా వాయించిన సీబీఐ రిమాండ్‌ కు తరలింపు హైదరాబాద్‌, జూన్‌ 19 : ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ …