Featured News

ప్రమాద నివారణ నిబంధనలు పాటించని

సంస్థలపై కఠిన చర్యలు : మంత్రి డి.కె. అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 16 : కనీస ప్రమాద నివారణ, భద్రత నిబంధనలు పాటించకుండా సంస్థ ఉద్యోగుల ప్రాణాలతో …

తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు సీపీఐ మద్దతు

హైదరాబాద్‌:  ఈరోజు సీసీఐ నేతలతో ముగ్దు భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం    ఆపార్టీ నేత నారాయణతో   సెప్టెంబర్‌ 30న జరిగే ‘ తెలంగాణ మిలియన్‌ మార్చ్‌’కు …

అంతరిక్షంలో.. త్రివర్ణ రెపరెపలు

– మున్నన్నెల జెండాను ప్రదర్శించిన సునీతా విలియమ్స్‌ – దేశావాసులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రోదసిలో మన దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత సంతతికి చెందిన …

నిజామాబాద్‌లో పడగ విప్పిన కల్తీ కల్లు

37 మందికి అస్వస్తత నిజామాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనను …

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే..

మేము ఎన్డీఏలో కొనసాగం :నితీష్‌ పాట్నా, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రస్తుత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్డీఏ 2014లో ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తే తాము ఎన్డీఏలో …

మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌ విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని …

భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం

-అసోం ఘర్షణలు జాతికి కళంకం -వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్‌ -రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్లు -త్వరలో రాజీవ్‌ గృహ రుణ పథకం …

పాఠకులకు, శ్రేయోభిలాషులకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

– జనంసాక్షి మేనేజ్‌మెంట్‌

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి …

తాజావార్తలు