Featured News

బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు – టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి …

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. …

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

పీసీ ఘోష్‌ ప్రమాణం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం …

అఖిలపక్షం చిల్లరడ్రామా

కేంద్రం మళ్లీ తన బుద్ధిని చాటుకుంది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణ అంశంపై అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్‌ చిల్లార డ్రామా ఆడుతోందని …

ఆత్మబలిదానాలు వద్దు

పోరాడి ప్రత్యేకరాష్ట్రం సాధించుకుందాం విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : ఆత్మహత్యలతో తెలంగాణ రాదని, పోరాడి సాధించుకుందామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

మూగబోయిన సితార

ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ ఇకలేరు ప్రముఖులు నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(జనంసాక్షి) : సితార్‌ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్‌ విద్యాంసుడు …

కొనసాగుతున్న సీపీఎం ఆందోళనలు రాష్ట్రంలో పలు చోట్ల అరెస్టులు, లాఠీచార్జీలు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 11 (జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ …

రాయితీ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : గ్యాస్‌ వినియోగదారులకు తీపి కబురు. గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల పరిమితి ఆరు నుంచి తొమ్మిదికి పెంచు తున్నట్లు కేంద్ర …

పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. మొగల్‌, రోమన్‌ కాలంనాటి పాత నాణెళిలు, బంగారు ఆభరణాలు విక్రయించేందుకు ప్రయత్నించిన …

తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం

ఈ నెల 16న జరిగే కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించబోమని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర …