రంగారెడ్డి
లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
రంగారెడ్డి,నవంబర్22(జనంసాక్షి): షాద్నగర్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్కి చెందిన బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. గురువారం ఉదయం చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన … వివరాలు
టీఆర్ఎస్కు మరో షాక్!
– పార్టీకి గుడ్బై చెప్పిన తాజామాజీ ఎమ్మెల్యే సంజీవరావు వికారాబాద్, నవంబర్21(జనంసాక్షి) : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు కూడా అవ్వకముందే టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ విషయంలో మంత్రి మహేందర్రెడ్డి తనకు … వివరాలు
కుప్పకూలిన శిక్షణ విమానం
రంగారెడ్డి,నవంబర్21(జనంసాక్షి): హైదరాబాద్ శివారులో బుధవారం ఉదయం శిక్షణ విమానం కుప్పకూలింది. శంకర్పల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు కావడంతో హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే విమానం కిందపడ్డంతో ఎవరికి ఎలాంటి ప్రమాదంలో జరగలేదు. పొలంలో పడిన విమాన శకలాలను … వివరాలు
మళ్లీ కాంగ్రెస్లోకి శంకర్రావు
– నామినేషన్ ఉపసంహరణ – కూటమి గెలుపుకు కృషిచేస్తానన్న మాజీ మంత్రి శంకర్రావు రంగారెడ్డి, నవంబర్20(జనంసాక్షి) : షాద్నగర్ టికెట్ తనకు కేటాయించలేదని మనస్థాపంతో మాజీ మంత్రి శంకర్రావు కాంగ్రెస్ను వీడి ఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆపార్టీ నుంచి నామినేషన్ సైతం వేశారు. కాగా మంగళవారం యూటర్న్ తీసుకున్నారు. నామినేషన్ను ఉపసంహరించుకొని మళ్లీ కాంగ్రెస్ … వివరాలు
దివ్యసాకేతంలో సిఎం కెసిఆర్
రంగారెడ్డి,నవంబర్10(జనంసాక్షి): శంషాబాద్లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం మధ్యాహ్నం సందర్శించారు. దివ్యసాకేతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికి ఆశిస్సులు అందించారు. సిఎం వెంట ఎంపి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
కూటమికి ఓటేస్తే సంక్షోభమే
– టీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం – కాంగ్రెస్ గులాం గిరి కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలి? – తెలంగాణ ప్రాజెక్టులను అపేందుకు బాబు లేఖలు రాస్తుండు – కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ నేతలు బాబుతో క్షమాపణలు చెప్పించాలి – అప్పుడే తెలంగాణలో ఓటు అడిగే అర్హత కూటమికి ఉంటుంది – నాలుగేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు … వివరాలు
పూర్తి కావస్తున్న రామానుజుల విగ్రహం
రంగారెడ్డి,నవంబర్3(జనంసాక్షి):జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ధి సందర్భంగా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో నిర్మిస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం తొలి విడత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యటక పరంగా ఈ దివ్యక్షేత్రం రాష్ట్రానికే కాదు దేశానికే వన్నె తీసుకువచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ దివ్యక్షేత్రం హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండనుంది. వేయి కోట్ల … వివరాలు
మహాకూటమికి ఓటేస్తే.. బాబు చేతిలోకి అధికారం
– ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి – పాలమూరు -రంగారెడ్డిని ఆపాలని బాబు కేంద్రానికి లేఖలు రాశాడు – సింహం లాంటి కేసీఆర్కు అండగా నిలుద్దాం – నాలుగేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం – సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది – బూత్స్థాయి నుంచి కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలి – మరోసారి … వివరాలు
టిఆర్ఎస్ గెలుపు ఖాయం: మంత్రి
రంగారెడ్డి,అక్టోబర్23(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్ఎస్ అభివృద్ది చేసే పార్టీ అన్నారు. ప్రజల సంక్షేమం కెసిఆర్తోనే సాధ్యమని అన్నారు. వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు వేసుకున్నారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో … వివరాలు
మళ్లీ సిఎంగా కెసిఆర్ రావడం ఖాయం
పలువురు టిఆర్ఎస్లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్19(జనంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని రవాణాశాఖ మంత్రి పట్నం మహేంద ర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూడలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తాగు నీటిని … వివరాలు