Featured News

వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ …

నిందితులను ఎక్కువ కాలం జైళ్లోనే ఉంచాలని చూస్తున్నారా?

` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్‌ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది.నిందితులకు …

పకోడీలమ్ముడుకాదా!..

మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి …

నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ బాధ్యతలు

` ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ` హాజరైన సీఎం రేవంత్‌, పలువురు మంత్రులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ …

గ్రూప్ 4 విద్యార్థిని బలవన్మరణం

దంతాలపల్లి ఫిబ్రవరి 17 (జనం సాక్షి) మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గ్రూప్ 4 లో మార్కులు తక్కువ …

వ్యయం ఘనం.. ప్రయోజనం శూన్యం

` కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు ` కాగ్‌ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కాగ్‌ నివేదికను …

హరీశ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాలి

` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి ` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం …

| మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా …

డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీల పర్వం

తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో …