Featured News

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 …

జూరాలకు ఢోకాలేదు

` తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ` ఇరిగేషన్‌ శాఖను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌ ` ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని నాటి పాలకులు ` జూరాల ప్రాజెక్టును సందర్శించిన …

తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ జితేందర్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్‌ సైబరాబాద్‌), ఆకుల చంద్రశేఖర్‌ …

స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు …

ముగిసిన యుద్ధం

` ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటనను అంగీకరించిన ఇరాన్‌,ఇజ్రాయెల్‌ ` నాటకీయ పరిణామాల అనంతరం శాంతించిన ఇరుదేశాలు (రోజంతా హైడ్రామా ` క్షణానికో మలుపు తిరిగిన ఉద్రిక్తతలు …

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ శ్రేణలకు మీనాక్షి నటరాజన్‌ పిలుపు ` 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ` రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి ` …

2018 ఎన్నికల నుంచే ఫోన్‌ ట్యాపింగ్‌..

` సిట్‌కు లభ్యమైన కీలక ఆధారాలు ` వివాదంలో మరో కీలక పరిణామం ` మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ ` వరుసగా ఆరోసారి …

గ్రామపంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు

` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం ` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ హైదరాబాద్‌(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్‌ …

కేసీఆర్‌ కుటుంబానికి రేవంత్‌ ప్రభుత్వమే రక్షణ కవచం

` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు. ` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ` సీబీఐ విచారణ జరపాలని …

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

` కులం,మతం పట్టింపులేదు ` మంత్రి పొంగులేటి నల్గొండ(జనంసాక్షి):నకిరేకల్‌: భారాస హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో …