Featured News

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి …

సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం 

` ప్రతిపాదనలను అధ్యయనం చేస్తాం ` జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం లో భాగంగా సోలార్‌ …

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు 

` మంటల్లో ఆరుగురు దుర్మరణం ` పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు ` అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదం ` ఘటనపై పీఎం మోదీ, సీఎం …

అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం

` ముగిసిన వివాదం ` టీపీసీసీ చీఫ్‌ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ ` కలిసి పనిచేయాలని మహేశ్‌ గౌడ్‌ సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల …

యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలు

` నేటినుంచి నామినేషన్ల జాతర ` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేడు ఉదయం …

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ

` పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ …

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

` ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్‌ యాదవ్‌ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల …

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. …

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …